ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్రావుమంచిర్యాల, కోటపల్లిలో శతజయంతి వేడుకలుఘనంగా నివాళులర్పించిన నేతలుమంచిర్యాల ఏసీసీ/కోటపల్లి, జూన్ 28 :పీవీ ప్రపంచ స్థాయి నాయకుడని, ఆయన అందించిన సేవలు చిరస్మర
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలుకోటపల్లి, జూన్ 28 : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టా�
భీంపూర్, జూన్ 27: ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి చేపట్టనున్న హరితహారం కార్యక్రమా నికి పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. భీంపూర్ మండలంలో 26 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ నర్సరీలో ప్రస్తుతం 10,000 చొప్పున మొక్కల�
మంచిర్యాల అర్బన్, జూన్ 25 : జిల్లాలో రెండో రోజైన శుక్రవారం ఉపాధ్యాయులకు టీకా వేసే కార్యక్రమం కొనసాగింది. జిల్లాలోని 17 పీహెచ్సీలు, నాలుగు యూపీహెచ్సీలు, మూడు సీహెచ్సీల పరిధిలో శుక్రవారం 836 మంది ఉపాధ్యాయు
నకిలీ బంగారు ఆభరణాలతో రూ. కోటి రుణంపోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ మేనేజర్ఇద్దరు అరెస్ట్.. పరారీలో నలుగురు..350 గ్రాముల బంగారం స్వాధీనం సీసీసీ నస్పూర్, జూన్ 24 : నకిలీ బంగారం పేరిట బా్ంయకుకు బురిడీ కొట్�
మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలో తనిఖీలురూ.16.50 లక్షల విలువైన పత్తి విత్తనాలు, గడ్డిమందు స్వాధీనం11 మంది అరెస్ట్, మరో ముగ్గురు పరారీలో..10 కేసులు నమోదు, ఇద్దరిపై పీడీ యాక్ట్వివరాలు వెల్లడించిన రా�
రూ.1.50కోట్లతో ‘గిరి వికాసం’ పథకంజిల్లాలో 40 నుంచి 50 మందికి లబ్ధివిద్యుత్తో పాటు సాగునీటి వసతి కల్పనఒక్కో యూనిట్కు రూ. 3లక్షల నుంచి రూ. 4.5 లక్షల ఖర్చుఈ నెల 30 లోగా లబ్ధిదారుల ఎంపికకుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 22 (�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకమిటీ సభ్యులకు సన్మానంమంచిర్యాల ఏసీసీ, జూన్ 20 : విశ్వనాథ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సూచించారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయ రెన�
సేంద్రియ ఎరువులా ఓండ్రు మట్టిసారవంతంగా సాగు భూములుదండేపల్లి, జూన్ 21 : చెరువు పూడికతీసిన ఓండ్రు మట్టి సాగు భూములను సారవంతం చేస్తున్నది. నీటి నిల్వ శాతాన్ని పెంచుతూ, సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ప్రాణం పో�
మంచిర్యాల ఏసీసీ, జూన్ 16 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. బుధవారం 1448 మందికి వ్యాక్సిన్ వేసుకున్నారని వ్యాక్సినేషన్ అధికారి ఫయాజ్ఖాన్ తెలిపారు. జిల్లాలోని డ్�