ఇసుక రీచ్ల కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కోటపల్లి మండలంలోని బోరంపల్లి, కొల్లూర్ ఇసుక క్వారీ లారీలను జాతీయ రహదారి 63 పై అడ్డదిడ్
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి