మంచిర్యాలటౌన్, ఆగస్టు 7: చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వానికి పద్మశాలీ, కార్మిక సంఘాలన నాయకులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని శనివారం మంచిర్యాలలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీ స్వచ్ఛంద స�
శ్రీరాంపూర్, ఆగస్టు 2 : సింగరేణిలో కార్మికుల పిల్లలకు కారుణ్యం ద్వారా ఉద్యోగాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నా రు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై ర�
సీఎం ఆదేశాలతో నివేదికలు పంపించాం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెన్నూర్లో వరద ముంపు బాధితులు, సీసీసీ నస్పూర్ అధికారులతో వేర్వేరుగా సమావేశం ఆసిఫాబాద్లోనూ సమీక్ష.. పలు అంశాలపై చర్చ మంచిర్యాల, నమస్తే �
కుభీర్ మండలంలోని చాత, హల్ద, రంగశివుని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సాగు.. ఏఈవో హరీశ్రైతులకు అవగాహన కుభీర్, జూలై 27 : మండలంలోని చాత, హల్ద, రంగశివుని, పల్సి తదితర గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామా
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా ఇంటిని నిర్మించి అందజేసిన పురాణంకోటపల్లి, జూలై 24 : నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అండగా నిలిచారు. రాష్ట్ర మంత్రి, టీఆ�
పొంచిఉన్న థర్డ్ వేవ్ క్రమేపీ పెరుగుతున్న కేసులుఅప్రమత్తమైన యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంఇప్పటి వరకు 1,96,370 మందికి పూర్తిమంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 140 బెడ్లు సిద్ధంనిర్లక్ష్యం వద్దంటున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ నెల 26 నుంచి పంపిణీఆగస్టు నుంచి బియ్యం సరఫరా2.20 లక్షలకు చేరనున్న రేషన్ కార్డుల సంఖ్యమంచిర్యాల, జూలై 16, (నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్ పచ్చజెండా
బోదవ్యాధి రహిత జిల్లాకు కసరత్తునేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలుమంచిర్యాల జిల్లాలో 1,619 బృందాల ఏర్పాటు20 లక్షల ట్యాబ్లెట్లు రెడీజాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ఆరోగ్యశాఖ దృష్టిదోమతెరల వినియోగంత
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలులోతట్టు ప్రాంతాలు జలమయంకోటపల్లి, జూలై 14 : కోటపల్లి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎగువ పాంత్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్ర�