మానవపాడు: మన గ్రోమోర్ సెంటర్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పంటరాక నష్టపోయామని రైతు ఫిర్యాదు చేయ డంతో మంగళవారం సాయంత్రం ఏడీఏ సక్రిచా నాయక్, ఏవో శ్వేతతో కలసి ఎమ్యెల్యే ఆ పంట పొలాలను పరిశీలించారు. మన గ్రో
95 శాతం కాలి బూడిదైన రికార్డులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో,సీఐ ప్రమాదంపై పలు అనుమానాలు మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవిం