ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ�
న్యూఢిల్లీ: ఒక యువకుడు తన తల్లిని చంపి ఆ తర్వాత మూడు రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల క్షితిజ్, గురువారం తన తల్లి మిథిలేషిని హత్య చేశాడ�