మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సర్కిల్ సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ‘క్యాథ్ల్యాబ్'ను జాతీయ ఒలింపిక్ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఈషాసింగ్తో కలిసి మేడ్చల్
నెలలు నిండకముందే ముందే కేవలం 890 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుతోపాటు తల్లిని మల్లారెడ్డి నారాయణ దవాఖాన వైద్య బృందం ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది.