Malaysia Flight : మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి చెన్నై(Chennai)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో ప్రయాణిస్తున్న 186 మంది, చైన్నై విమానాశ్రయ సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Laser lights | విమానం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో పైలట్ (Pilot) ను లేజర్ లైట్లు (Laser Lights) ఇబ్బందులకు గురిచేశాయి. దాంతో విమానాన్ని కిందికి దించకుండా అలాగే గాల్లో చక్కర్లు కొట్టించారు. రెండో ప్రయత్నంలో సురక్షితం�
మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి ముప్పు తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బుధవారం రాత్రి 12.15 నిమిషాలకు 130 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపున ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయ�