జిల్లాలో భారీవానలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందొద్దని, అండగా ఉండి ఆద
నర్సాపూర్, సెప్టెంబర్1౩: ముఖ్యమంత్రి కేసీఆర్ను నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి సోమవారం ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్