కోట్లాది మంది భక్తులు పూజించే అయ్యప్ప కొలువైన శబరిమల దేవాలయంలో శనివారం మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మకర జ్యోతి దర్శనం ఉత్సవాల్లో భాగంగా జనవరి 13, 14 తేదీల్లో ప్రసాద శుద్ధ క్రియ, బింబ శుద్ధ క్రియ వంటి
Sabarimala temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala temple) రేపు తెరుచుకోనుంది. ఈ ఆలయం బుధవారం రాత్రి తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.