పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి-చీకురాయి మార్గంలో కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్ గేటు (Railway Gate), పట్టాలకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైల్వేగేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు
జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేండ్లుగా జరిగిన నిర్వహణ పనులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 2021, 2022, 2023 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక శాఖకు అందుతున్న సంకేతాల నేపథ్యంలో అనుమానా�
దేశంలో అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్టుల్లో ఒకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA). ముంబై ఎయిర్పోర్టుకు (Mumbai Airport) ప్రతిరోజూ 970 విమానాలు వచ్చిపోతూ ఉంటాయి. నిత్యం విమానాలు, ప్రయాణికుల