గేటెడ్ కమ్యూనిటీల్లో అధిక చార్జీల వసూళ్లపై ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించేవారికి నిర్వహణ చార్జీలు ఏకరీతిన ఉండాలనే డిమాండ్ ఏళ్లనుంచి వినపడుతోంది. ఈ క్రమ�
నాలుగు నెలలుగా దమ్మన్నపేట ఎత్తిపోతల పథకం పనిచేయకున్నా పట్టించుకునే వారు లేరని ఆయకట్టు రైతులు ఆగ్రహించారు. అధికారులను అడిగితే రేపు మాపు బాగు చేయిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ధర్
పేదలకు నీడ కల్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో వేలాదిగా డబుల్ గృహాలు నిర్మించారు. తద్వారా ఎందరో తమ సొంతింటి కల నిజం చేసుకున్నారు. పటాన్చెరూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్�