లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉ�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడ�