హైదరాబాద్లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. బుధ, గురువారాల్లో హైదరాబాద్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణ�
సైబర్ సెక్యూరిటీ నియమాలు పాటించని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్కు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూ.60 లక్షల భారీ జరిమానా విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిఫారసు మేరకు ఆర్బీఐ ఈ చర్య చేపట్�