సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘పిఠాపురంలో..అలా మొదలైంది’. మహేష్చంద్ర దర్శకుడు. ఈ నెల 18న ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ ఉపశీర్షిక. మహేష్చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ సంస్థ నిర్మిస�