Battery Thieves: మొబైల్ ఫోన్ టవర్లకు చెందిన సర్వర్ రూముల నుంచి బ్యాటరీలు ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాలోని 9 మంది సభ్యుల్ని అరెస్టు చేశారు.
Murder Accused: డబుల్ మర్డర్కు పాల్పడిన ఓ వ్యక్తిని బురద కుంటలో మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. పాల్గర్లో ఇద్దర్ని హత్య చేసిన కిషోర్ కుమార్ మండల్ అనే వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకునేందు�
ముంబై: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూన్ 22వ తేదీన వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకావాలన్నారు. థానే జిల్లాలో ముంబై పో