ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
అకేరు వాగు ఒడ్డున ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప మండల మహా పడిపూజ కనుల పండువగా జరిగింది. పడిపూజ కార్యక్రమంలో అరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రముఖ గురుస్వామి, పండిట్ రఘునందన్శర�