నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
భువనేశ్వర్: నదిలో చిక్కుకున్న ఏనుగును కాపాడబోయిన బోటు బోల్తాకొట్టింది. అందులో ఉన్న టీవీ జర్నలిస్ట్ అరిందమ్ దాస్ నదిలో మునిగి మరణించగా మరో ఫొటో జర్నలిస్ట్ ప్రభాత్తోపాటు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందిలో ఒ