హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. రంజాన్ సందర్భంగా ఇండ్లలోనే ప్రార్థనలు చ�
హైదరాబాద్ : అనారోగ్యం తో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం ప్రకటించారు. చందూలాల్ గిరిజన హక్కుల సాధనకు, బీద, బడుగు వర్గాల అభ్యున్నతికి అహర�
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన సలాం ఇబ్రహీంపేట కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భ�
ఎమ్మెల్సీ పుట్టినరోజున భారీగా కార్యక్రమాలు ఊరూరా అన్నదానాలు.. రక్తదాన శిబిరాలు జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు విదేశాల్లోనూ ఉత్సాహంగా.. హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్ : తెలంగాణ జాగృతి వ్యవస్�
నిర్మల్ : భైంసా పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఘర్షణలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అల్లరిమూకల ఆటకట్టించేందుకు అవసరమైన
హైదరాబాద్ : అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీ గుర�