మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువుకు టీకా వేసే క్రమంలో ఇంజెక్షన్ తొడలో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించని అక్కడి సిబ్బంది వారిని ఇంటికి పంపించగా.. నెలరోజులు శిశువ�
పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసి