బోధన్లోని శ్రీ చక్రేశ్వర శివమందిరం మట్టి తవ్వకాల్లో బయటపడింది. 1959 ఫిబ్రవరి 7 (అమావాస్య)రోజున ఒక రైతు మట్టిదిబ్బను చదునుచేస్తుండగా... నల్లని రాతితో ప్రకాశవంతమైన శివలింగం, గర్భగుడి, పైన శిఖరంతో చెక్కు చెదరన�
సచ్చిదానంద తత్త్వాన్ని భారతీయ సంస్కృతిలో కొందరు పురుష రూపంగా, కొందరు స్త్రీ రూపంగా, మరికొందరు ఏ రూపం లేని నిరాకార నిర్గుణ తత్త్వంగా ఆరాధిస్తుంటారు. ఏ విధంగా ఆరాధించినా తత్త్వం ఒకటే. నిర్గుణ నిరాకార తత్త�