మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పాఠశాలలో 597 విద్యార్థులకుగా నూ 400 మంది హాజరయ్యారు. వారం రోజులుగా ఇన్చార్జ్జి తాసీల్దార్ సురేశ్కుమార్ సమక్షంలో మధ్యాహ
మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన చికిత్సకోసం బుధవారం రాత్రి మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తీసుకువచ్చారు. కాగా దవాఖాన లో సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఒ�