పాలమూరులో జరిగిన రైతు సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ‘మాదిగోళ్లు ఉన్నారా? డప్పులు కొట్టండి’ అంటూ కులం పేరుతో సంబోధించారు. ఇది ముమ్మాటికీ దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టేనని దళిత
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాదిగ కులానికి చెందిన నేతకే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు.