నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం .శ్రీరమేష్ అన్నారు.
రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్రెడ్డి నియామక జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి�