రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవని సాకు చెప్తూ ఆరు గ్యారెంటీలను రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ ఎగబెడుతూ వస్తున్నది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్టు మరో భారం న
కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ బీ రవిపిళ్లై రూ. 100 కోట్ల విలువైన ఎయిర్బస్ హెచ్- 145 హెలికాప్టర్ను కొనుగోలు చేశాడు. ఇంత లగ్జరీ చాపర్ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు.