న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం పదిశాతం పైగా నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో ఈ తరహా జిల్లాలు ఆరు �
న్యూఢిల్లీ : దేశంలోని 47 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పటికీ పది శాతం పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్రాలను కోరింది. కంటైన్మెంట�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 34 కో్ట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశామని ఆరోగ్య మంత్రిత
దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) త్వరలో సెరో సర్వేను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని నితీ ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించార�