విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100 కి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమాచారం అందుకోవడంతో రైల్వే పోలీసులు �
హైదరాబాద్ : రైళ్లలో బాంబు పెట్టామంటూ రైల్వే పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. అగంతకుడి ఫో�