ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న�
వెల్లడించిన ఐఎండీ -తొలిసారిగా ప్రాంతాలవారీగా అంచనాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ ఏడాది వానాకాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు వ్యాపించే జూ