వ్యవసాయానికి విద్యుత్తు కోతలను నిరసిస్తూ ఆదివారం రైతులు ఆందోళన బాటపట్టారు. లోవోల్టేజ్ సమస్యలతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు ఇవ్వండి సారూ.. అంటూ విద్యుత్తు అధికారులను వేడుకున్నారు. భద్�
లో-ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటిం�
లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన సుమారు 200 మంది రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం వర్షకొండ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిప�