మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా న
అది 2016 దూరాడి మాసం... ఎండ సెక చిటపటలాడుతున్న కాలం. తొగుట మండలం మల్లన్నసాగర్ పల్లెలు మంట మీదున్నయి. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వ్యథపరులు కడుపు రగిలి తిరుగుబాటు చేస్తున్న సందర్భం. భూ సేకరణకు వెళ్లిన