మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో కేతకీ భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి ఆలయ ఆరో వార్షికోత్సవాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం, అమ్మవారికి ఒడిబి�
మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామ శివారులో మల్లన్న స్వామి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతున్నాయి