పిల్లల ఎదుగుదల కోసం దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రమించిన ఆ తల్లి.. తన కూతుళ్లిద్దరూ ఒక స్థాయికి వచ్చి, తమతమ ఉద్యోగాలకు వెళ్లడంతో.. ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. ఆ ఏకాంతాన్ని ఓ వరంగా మలుచుకొని, తనను తాను చిత్ర
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.