ట్రైనీ ఎస్ఐపై దాడి | నల్లగొండ జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అర్ధరాత్రి డీజే పెట్టి చిందేస్తున్న యువతను అడ్డుకున్న ట్రైనీ ఎస్ఐపై దాడి జరిగింది.
లాక్డౌన్ ఉల్లంఘన.. కేసులు | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేస్తున్నార�