సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : పాతబస్తీ బోనాల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్�
Liquor shops: రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడి కోసం కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే మద్యం అమ్మకాలకు కూడా పరిమితులు వర్తింపజేసింది.
మద్యం ప్రియులకు చేదు వార్త | ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తె�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్దిసేపటికే నగరంలో మద్యం దుకాణాల ముందు జనం బారులుతీరారు. మందు�
మందుబాబులకు గుడ్ న్యూస్ | మందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేటి నుంచి ఆ రాష్ర్టంలో బీర్లు చాలా తక్కువ రేటుకు లభించనున్నాయి.