మేడారం మహాజాతరలో మద్యం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ గా అన్న చందంగా సాగుతున్నది. ఎక్సైజ్ శాఖ తమ విధులను విస్మరించి.., నిబంధనలను గాలికొదిలి మద్యం అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేయగా, వ్యాపారులు రెట్టింప�
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.