‘తెలంగాణలో వ్యవసాయం కుంటుపడుతున్నది.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా సాగు విస్తీర్ణం పెరగలేదు..’ ఇదీ కొంతకాలంగా బీజేపీ నేతలు సాగిస్తున్న విష ప్రచారం
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను బుధవారం నిర్వహించిన అకాడమీ సెనెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ. 682.22 కోట్లు, వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట�