లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్టులో నటించబోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందీ ప్రాజెక్టు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలతో తాము పని చేస్తామంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా �
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ �