దేశంలో 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును పెంచుతున్నట్టు కేంద్ర రవాణా శాఖ శుక్రవారం ప్రకటించింది. 20 ఏండ్లు పైబడిన వాహనాలు వినియోగించకుండా ప్రజల్ని నిరుత్సాహపర్చడానికి ఈ నిర్ణయం తీ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజును రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది