మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్
రాష్ట్రంలో రైతే రాజు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడా వు భూములు పచ్చబడ్డాయన్నారు. జాకోర, చందూర్, చింతకుంట లిఫ్ట్ పనులను జూన్లోపు పూర్తిచేస్తా
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు చెప్పినట్లు స్వచ్ఛమైన నీరు,