హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో అత్యాధునిక స�
Minister KTR | జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.2వేల కోట్లతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జవహర్నగర్లో ఏర్పాటు చేసిన లీచ�
Minister KTR | జవహర్నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (