ఎన్నికల క్రతువులో పోలింగ్ సభ్యులదే కీలక బాధ్యత అని పోలింగ్ ఆరంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల వద్ద ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. నాగోలు ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్
ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురికాలనీ