అపహరణకు గురైన సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి గుర్తించిన ఎల్బీనగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతల నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను బాధితులకు అందజేశార
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన ఓ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడు బతికి ఉంటే.. చంపుతాడన్న భయంతోనే హత్యచేసినట్టు ప�