Maoists : అయిదు ట్రక్కులను తగలబెట్టారు మావోయిస్టులు. ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు ఆపాలని మావో గ్రూపు డిమాండ్ చేస్తోంది.
Tragedy | చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి | చెరువులో మునిగి ఏడుగురు బాలికలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో జరిగింది. సాంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన �