ఏపీలోని వైఎస్సార్ జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లిలో ల్యాప్టాప్ పేలి సాఫ్ట్వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమతి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. సోమవారం ఉదయం ల్యాప్టాప్�
ల్యాప్టాప్.. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఒకటి. దీనిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉపయోగిస్తుంటాం. ఫోన్లు, గేమింగ్ కన్సోల్ల మాదిరిగా కాకుండా ల్యాప్టాప్ ఎక్కువ లైఫ్ ఇస్తుంటు
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం,విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల వల్ల ల్యాప్టాప్లకు గిరాకీ పెరిగింది.ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ �
హైదరాబాద్: ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను డీసీపీ రక్షిత మూర్తి వెల్లడించారు. నగర శివార్లలోని ఇళ్లలో ఈ ముఠా గతకొంతకాలంగా చోరీలకు పాల్పడుత�
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. 2003లో చౌక ధరకే మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది.. పుష్కర కాలం తర్వాత 4జీ తో టెలికం రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.. చౌక ధరకే ఇంటర్నెట్, ఫీచర్ ఫోన్లను అందుబాటులో