హిందీని జాతీయ భాషగా చేస్తే దేశంలో సమైక్యత ఏర్పడుతుందని ఆ భాష సమర్థకులు అంటుంటారు. కానీ, ఇప్పుడు దేశంలో అనైక్యతకు హిందీ కారణమవుతున్నది. భాషపై ఆవేశకావేశాలు రగులుతున్నాయి. మరోసారి దేశంలో హిందీ వ్యతిరేక పవన
భాషా వివాదంపై కన్నడ సంఘాలు శనివారం నిర్వహించిన కర్ణాటక బంద్ ప్రశాంతంగా ముగిసింది. బెళగావిలో గత నెలలో ఓ బస్ కండక్టర్కు మరాఠీ మాట్లాడటం రాదనే నెపంతో ఆయనపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్ను నిర్వహించా�