Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బంగారం, వెండి డాలర్ల మాయంపై నమస్తే తెలంగాణ లో బుధవారం ‘గుట్ట ప్రచార శాఖలో డాలర్ల మాయం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం పెనుసంచలనంగా మారింది.
జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో గల కృష్ణదేవాలయం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భజన మండ లి ఆధ్వర్యంలో పల్లకీసేవ వైభవంగా చేపట్టారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి 19 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో మంగళవారం హుండీలను లెక్కించారు.