బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Kashmir grenade attack:దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్ షెల్టర్పై హైబ్రిడ్ మిలిటెంట్ గ్ర�
పాట్నా : బీహార్లోని పుర్నియా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పైపుల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి జాతీయ రహదారి 57పై బోల్తా పడింది. దీంతో 8 మంది కూలీలు ప్రాణాలు