రైతు ఆత్మహత్యపై వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్కు చెందిన రైతు కుర్మ స్వామి తన పొలంలో పదకొండు బోర్లు వేసినా నీరు రాకపోవడంతో అప్పుల పాలై ఆ పొలంలోనే ఆత్మహత్య చేసుకు�
ఉండడానికి ఇల్లులేదు. పూరి గుడిసెలోనే జీవనం. జీవనోపాధి కోసం దుబాయ్కి పోయాడు. అనారోగ్యంతో తిరిగి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్న ఊర్లోనే ఉపాధి పొందాలని అనుకున్నాడు.