కూరెళ్ల సేవలకు రాజ్భవనే వెల్లంకి గ్రామానికి వచ్చిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ, మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రెండు లక్షల పుస్తకాలత
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి రానునున్నారు. కూరెళ్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించనున్న�