భోపాల్ : హరిద్వార్లో కుంభమేళాలో పాల్గొని మధ్యప్రదేశ్కు తిరిగివచ్చిన వారిలో 99 శాతం మందికి కొవిడ్19 పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ పరిణామం అధి�
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్న మరో మఠాధిపతి కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్
డెహ్రాడూన్: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఆ నాలుగు ఆలయాల్లో ఉండే పూజా�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ముగిసినట్లు జునా అఖారా చీఫ్ స్వామి అవదేషానంద్ గిరి తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్నట్లు చెప్పారు. దేశ
దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా..పది రోజుల్లోనే రెట్టింపయిన రోజూవారీ కేసులు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ .. సీఎం ప్రకటన కుంభమేళాలో 5 రోజుల్లో 1700 కేసులు విదేశీ వ్యాక్సిన్లకు మూడు రోజుల్లో అనుమతి కేసు�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికా
హరిద్వార్: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్లోనూ రోజూ క్రమం తప�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా సూపర్ స్ప్రెడర్గా మారుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో కరోనా వ్యాప్తిపై సోమవ�
హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కుంభమేళాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. హరిద్వార్లో గత నాలుగు రోజుల్లో 300కుపైగా కరోనా కేసులు నమోదైనట్లు కుంభమేళా ఆరోగ్య అధికారి తెలి�