కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యూలర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంటసామగ్రితో �
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్ పోలీస్ కమిషన్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్ మీడియాలో పనిగట్�
కాకతీయ విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 31 మంది విద్యార్థులు వరంగల్ నగరంలోని సాఫ్ట్పాత్ సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు.